ఫిబ్రవరి నెల 300 టికెట్ల ఆన్లైన్ కోటాను టిటిడి విడుదల చేయనుంది|Special Entry Darshan (Rs.300) tickets

Special Entry Darshan (Rs.300) tickets

జనవరి 9న రూ.300/- టికెట్లు ఆన్లైన్లో విడుదల.

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి 12 నుంచి 31వ తేదీ వరకు, ఫిబ్రవరి నెలకు గాను రూ.300/- టికెట్ల ఆన్లైన్ కోటాను జనవరి 9న ఉదయం 10 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.

ఉచిత వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్

జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార ఉచిత దర్శనంకు తిరుపతిలో టోకెన్స్ జారీ కేంద్రాలు.

అలిపిరి భూదేవి కాంప్లెక్స్, 

ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల శ్రీనివాసం, 

రైల్వే స్టేషన్ ఎదురుగా గల విష్ణునివాసం,

రైల్వే స్టేషన్ వెనుక వైపు గల 2వ సత్రం (గోవిందరాజస్వామి సత్రాలు )కేంద్రాల్లో 

మొదటి ఆరు కేంద్రాలు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ కి దగ్గర ఉంటాయి.

జనవరి 1 నుంచి 11వ తేదీవరకు విడుదల చేశారు. 30వ తేదీ లోపు జనవరి లో మిగిలిన రోజులకు అదే విధంగా ఫిబ్రవరి మార్చ్ నెలలకు సంబంధించిన 300 రూపాయల టికెట్స్ కూడా విడుదల చేస్తారు

Senior Citizens / Physically challenged quota from 12.01.2023 to 31.01.2023 will be available for booking 07.01.2023 9:00 AM. Please click here to proceed for booking.

Special Entry Darshan (Rs.300) tickets from 12th January, 2023 to 28th February, 2023 will be available for booking 09.01.2023 10:00AM. Note: Special Entry Darshan quota will not be available from 22nd February 2023 to 28th February 2023 in view of Balalayam.

Tirumala Accommodation Quota from 12th January, 2023 to 28th February, 2023 will be available for booking 10.01.2023 10:00AM.


Comments